అల్లాకు 99 పేర్లు ఉ న్నాయని, ఇందులో ఏ ఒక్కటి కూడా హింసకు ప్రతీకగా లేదని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చె ప్పారు. ఇక్కడ జరుగుతోన్న ప్రపం చ సూఫీ ఫోరంలో గురువారం ఆయన ప్రసంగించారు. హింసో న్మాదానికి పరిష్కారం చూపగలిగే సంవిధానాలు సూఫీయిజంలో ఉ న్నాయని తెలిపారు. ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు వెల్లడించా రు. ఉగ్రవాదం అందరినీ వేరు చేస్తుందని, మనను దెబ్బతీస్తుం దని, ప్రస్తుత దశలో ఉగ్రవాదం, తీవ్రవాదం అత్యంత విధ్వంసకర ఫలితాలను కలుగచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సూఫీయిజపు సందేశం ప్రపంచ శాంతికి కీలకంగా మారు తుందని తెలిపారు.
ఉగ్ర వాదం ప్రతి ఏటా అపార నష్టం కలిగి స్తోందని, ఎందరో బలి అవుతున్నా రని గత ఏడాది 90 దేశాలలో ఉగ్ర వాద హింసాత్మక చర్యలు జరిగాయ ని, సిరియాలోని యుద్ధస్థలిలో బలి అయిపోయిన వేలాది మంది తమ పిల్లల కోసం ఎన్నో దేశాలకు చెందిన తల్లిదండ్రులు ప్రతి నిత్యం బాధ పడుతూ గడుపుతున్నారని పేర్కొ న్నారు. హింసాత్మక చర్యలకు నివా రణగా సూఫీ మతం నిలుస్తుందని , ప్రేమను కాంక్షించే వారి కలయికే సూఫీ అని, ఇక్కడి సమ్మేళనం శాంతి సందేశం ఇస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఉగ్రవాదంతో ఎందరు బలి అయ్యారు? ఎందరు ఇతరత్రా నష్టపోయారు? అనే గణాంకా లను పక్కకు పెడితే , ఇది మొత్తం మానవాళి జీవితాలను ప్రభావితం చేస్తోందని చివరకు తీవ్రవాద, ఉగ్రవాద శక్తులు దేశ సంవిధానాలను, స్వరూపాలను కూడా ప్రభావితం చేస్తున్నాయని, ఇది ఉగ్రవాద సమస్య సృష్టిస్తోన్న తీవ్ర పరిణామం అని హెచ్చరించారు. ఉగ్రవాదంపై పోరు అందరిదీ అని, ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదని మోడీ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more