YS jagan slam chandrababu Naidu for cheating farmers

Ys jagan slam chandrababu naidu for cheating farmers

jagan, YS Jagan, YSRCP, Amaravathi, farmers

YS Jagan sadid that Chadrababu cheated farmers and Ladies in the state of AP. He condemn the govt policies in the Assembly sessions.

రైతలును మోసం చేస్తున్న చంద్రబాబు: జగన్

Posted: 03/09/2016 03:38 PM IST
Ys jagan slam chandrababu naidu for cheating farmers

రుణమాఫీపై అసెంబ్లీలో సీఎం చంద్ర బాబుపై ఫైర్ అయ్యారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. రుణమాఫీ చేస్తామని దొంగమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఇలా ఓట్ల కోసం రైతులను మోసం చేస్తుంటే చివరికి రైతు అనేవాడు ఉంటాడా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు 87 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉంటే అందులో మాఫీ చేసింది 7వేల కోట్లు అని అన్నారు. ఇలా చేసుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాలు పడుతుందని ప్రశ్నించారు.

దొంగ మాటలు చెప్పి ప్రజలను నమ్మించారు. కమిటీలు వేశారు..కాలం గడిపారు. మాఫీ చేస్తానని చెప్పి ప్రకటనలు మీద ప్రకటనలు ఇచ్చారు తప్ప మాఫీ చేసిన పాపాన పోలేదన్నారు. రుణమాఫీ విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రతిసారి నిందిస్తున్నారు. మీకు కొంచెం అయిన బుద్ది వుందా..మీలాగా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి దొంగ మాటలు చెప్పలేదన్నారు. చెప్పినవి చెప్పినట్టు చేసిన ఆయన..చెప్పని విషయాలను కూడా చేశారన్నారు. వైఎస్ కాలంలో కుల మత ప్రాంతం సంబంధం లేకుండా రైతులందరికి రుణమాఫీ జరిగిందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagan  YS Jagan  YSRCP  Amaravathi  farmers  

Other Articles