బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. గంజాయి కోసం రెండు వర్గాల మధ్య జరిగిన దాడిలో ఓ వ్యక్తి మరణించాడు. ఓ వర్గానికి చెందిన యువకుడిని నడిరోడ్డు మీదకు లాక్కొచ్చి కత్తితో పొడిచేశారు. దాంతో తీవ్ర గాయాలపాలైన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కర్ణాటక రాజధాని బెంగళూరు నడిబొడ్డులో ఈ ఘటన జరిగింది. బెంగళూరులో జెజె నగర్ లో రెండు రౌడీ మూకలు భీకర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అంజద్, షకీల్ రౌడీ షీటర్లు జెజె నగర్ ను తమ అడ్డాగా మార్చుకున్నారు. తరుచూ ఈ రెండు గ్రూపుల మధ్య జరిగిన వార్ జరుగుతూ ఉంది. అయితే ఒక్కసారిగా ఆయుధాలతో దిగిన అంజద్ గ్రూప్ రౌడీలు షకీల్ గ్రూప్ కు చెందిన వ్యక్తిని దారుణంగా హతమార్చారు. కాగా అక్కడ ఓ ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఇదంతా కూడా రికార్డు కావడంతో మీడియాకు విషయం లీకైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more