13 people died in a major accident in ap

13 people died in a major accident in ap

Accident, prakasham, ap, bus accident

13 people died in a major accident in ap. In prakasham dist, Kandukur village, a DCM and bus accident, killed 13 people. A marriage party traveling in the DCM.

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం. 13 మంది మృతి

Posted: 10/17/2015 08:55 AM IST
13 people died in a major accident in ap

ప్రకాశం జిల్లా కందుకూరు మండలం చెర్లోపల్లి వద్ద ప్రైవేట్ బస్సు, డీసీఎం ఢీ కొని ఘో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు సమాచారం. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా ప్రైవేట్ బస్సులో ఎవరూ లేరని.. డీసీఎంలో పెళ్లి బృందం ఉందని.. మృతి చెందిన వారిలో అధికంగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రోడ్డు ప్రమాదం తర్వాత మంటలు చెలరేగాయి. వెంటనే ఫైరింజన్ అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేప్రయత్నం చేసింది. దాదాపుగా మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Accident  prakasham  ap  bus accident  

Other Articles