నేపాల్ భారీ భూకంపంతో అతలాకుతలమై, ఎన్నో వేల మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. అయితే నేపాల్ ఘనటకు కవర్ చెయ్యడానికి దేశ, విదేశ మీడియా సిబ్బంది హుటాహుటిన నేపాల్ కు చేరుకున్నాయి. అయితే నేపాల్ లో పరిస్థితి ఎలా ఉందో ఎప్పటికప్పుడు ప్రపంచానికి చేరవేసిన మీడియా మిత్రులపై అక్కడి వారు కాస్త గుర్రుగా ఉన్నారు. చాలు బాబు చాలు.. చేసింది చాలు ఇక వెళ్లిపోండి మా బాధలేవో మేం పడతామని అంటున్నారు నేపాలీలు. ఇంకీ విషయం ఏంటి అనుకుంటున్నారా.. అక్కడి వారి సొంత పనులు కూడా చేసుకోవడానికి వీలులేనంతగా మీడియా వారు హడావిడి చేస్తున్నారు మరి. అక్కడ సహాయ సిబ్బంది కన్నా మీడియా సిబ్బంది చేస్తున్న అతి వారికి చాలా చిర్రాకు తెప్పిస్తోంది.
అయితే తాజాగా ట్విట్టర్ లో స్టార్ట్ చేసిన గో హోమ్ ఇండియన్ మీడియా(#GoHomeIndianMedia) పేజికి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. చాలా మంది మీడియా వారికి ధన్యవాదాలు కానీ ఇప్పటికి మా దేశం వదిలి వెళ్లిపోండి అని కోరుకుంటున్నారు. ఇండియన్ మీడియాకు కనీస విలువలు లేవని, మానవత్వానికి విలువ ఇవ్వడం లేదని నేపాలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 60 వేల మంది ఇండియన్ మీడియాను దేశం వదలాలని ట్విట్ చెయ్యడం విశేషం. పాపం వారిని ఎంత విసిగిస్తే మాత్రం ఇలాంటి మాట అంటారు చెప్పండి.
A tweet from a person followed by Indian Embassy Kathmandu shows how serious the matter is #GoHomeIndianMedia pic.twitter.com/2i5s2Zd2KF
— I Blocked Aajtak (@umeshd516)
Stop your Media-quake!! We are already in pang by devastating Earthquake and your news are not helping the victims!! #GoHomeIndianMedia
— सूचना घिमिरे ツ (@artless77)
Dear Indian media, we shall welcome you back once you learn the basics and ABCs of journalism. For now leave. #GoHomeIndianMedia
— prakriti khadka (@khadka_prakriti)
#GoHomeIndianMedia @aajtak @abpnewstv @IndiaToday Mr. @narendramodi please call your media back. They r just hurting us more
— लुरे (Nishan Aryal) (@fantastic_fan)
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more