రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి సమాధానం చెప్పే క్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ లోక్ సభలో మాట్లాడుతున్నారు. సభకు తాను కొత్తవాడిని కనుక తప్పులుంటే మన్నించాలని సభ్యులందరినీ కోరారు. సభలో ఎందరో అనుభవజ్ఞులు ఉన్నారన్న ఆయన, ఇప్పటివరకు ములాయం, ఖర్గేతో పాటు ఎందరో సీనియర్ల ప్రసంగాలు ఆలకించానని చెప్పారు.
రాష్ట్రపతి తన ప్రసంగంలో చూపిన మార్గంలో చివరిదాకా కొనసాగుతామన్నారు. ఎన్నికలు పూర్తయ్యే దాకా మనమందరం పోటీదారులమని, ఒకసారి సభలో అడుగుపెట్టిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అందరం ప్రతినిధులమని పేర్కొన్నారు.
దేశ ప్రజల ఆకాంక్షలకు రక్షకులమని చెప్పారు. 24 గంటల విద్యుత్ ఇస్తామంటే సందేహాలు సహజమన్న మోడీ, అవి పోవాలంటే ఇప్పటి వరకు 24 గంటల విద్యుత్ ఇవ్వలేదు కనుక ఈ అనుమానాలు ఉంటాయన్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more