మన రాష్ట్రంలో విడిది చేసిన రాష్ట్రపతి కార్యక్రమాలు ఈ రోజూ ఇలా ఉండబోతున్నాయి.
అనంతపూర్ లో జరుగనున్న నీలం సంజీవరెడ్డి శతజయంతి ఉత్సవాలలో పాల్గొనటానికి రాష్ట్రపతి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఉదయం 10.35 కి హైద్రాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి పుట్టపర్తి చేరుకుంటారు. అక్కడి నుండి 11.30 కి హెలికాప్టర్ లో బయలుదేరి 11.40 కి అనంతపూర్ చేరుకుంటారు.
శతజయంతి ఉత్సవాల అనంతరం అనంతపూర్ లో మధ్యాహ్నం 1.50 కి బయలుదేరి తిరిగి పుట్టపర్తికి చేరుకున్న తర్వాత అక్కడ సత్యసాయి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. పుట్టపర్తి నుండి 3.00 కి బయలుదేరిన రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి హైద్రాబాద్ కి 4.00 కి చేరుకుంటారు.
రాష్ట్రపతి రేపు గవర్నర్ రాజభవన్ లో ఇచ్చే విందుకి హాజరవుతారు. అందుకుగాను బొల్లారం నుంచి రాజభవన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సిటీ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలియజేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more