ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా ఆద్వర్యంలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయి.. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్లెక్సీని కాంగ్రెస్ నాయకులు చించివేయటం జరిగింది. ఈరోజ నల్లొండ జిల్లా నకిరేకల్ పట్టణలోని మండల పరిషత్ కార్యాలయం ఆవణంలో మూడో విడత రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. అయితే సభ వేదిక పై ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్లెక్సిని కాంగ్రెస్ నాయకులు తొలగించారు.
అయితే అక్కడ కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. కొంత మంది కాంగ్రెస్ నాయకులు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్లెక్సీని తొలగించాటన్ని అడ్డుకోవటంతో, నాయకులు పోలీసులు మద్య ఉద్రక్తత నెలకొంది. అయితే ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్లెక్సీని వేదిక పై ఏర్పాటు చేయటం జరిగింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆనందంగా ఉప ముఖ్యమంత్రికి దామోదర రాజనర్సింహ జై అంటూ నినాదాలు చేయటం జరిగింది.
అక్కడు జరుగుతున్న రచ్చబండలో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సందేశం లేకుండానే అధికారులు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిరంజీవులు, స్థానిక ఎమ్మెల్యే లింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ విషయం పై గాంధీ భవన్ లో సీమాంద్ర కాంగ్రెస్ నాయకుల మద్య చర్చలు జరుగుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more