హైదరాబాద్ నడిబొడ్డు ఈరోజు సమైక్యాంద్ర కోసం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సమైక్య శంఖారావం సభ జరుగుతుంది. అయితే సీమాంద్ర ప్రాంతాల నుండి సమైక్య శంఖారావం సభకు వేలమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు తరలిరావటం జరిగింది. ఇప్పటికే నగరం మొత్తం వైసీపీ జెండాలతోను, వైసీపీ కార్యకర్తలతో నిండిపోయింది. హైదరాబాద్ మొత్తం వైసీపీ కార్యకర్తలతో సందడిగా మారిపోయింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన సమైక్య శంఖారావం పై.. తెలంగాణ వాదులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కొన్ని చోట్లు జగన్ సభకు వస్తున్న సీమాంద్ర బస్సులను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు.
నగరంలో సమైక్య శంఖారాం సభను అడ్డుకునేందుకు ఓయూ విద్యార్థులు ర్యాలీగా బయలుదేరారు. అయితే వీరిని ఓయ ఎన్ సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు , పోలీసు బలగాల మద్య ఉద్రిక్తత నెలకొంది. ఓయూ విద్యార్థులు రెచ్చిపోయి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలను తగులబెట్టారు. విద్యార్థులు భారీ సంఖ్యలో నిరసన తెలుపుతున్నారు.
అయితే ఎల్బీ స్టేడియం నిండి జనసముహంతో నిండిపోయింది. వైసీపీ నాయకులు సభలో ఉద్వేకంతో మాట్లాడుతున్నారు. కానీ ఓయూలు మాత్రం వైసీపీ జెండాలకు నిప్పు అంటించారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more