బలవంతంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలను తరలించారు. రాష్ట్రంలో గత మూడు రోజులు నుండి వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. కురుస్తున్న వర్షాలవల్ల .. ప్రజలు, రైతులును నష్టపోవటం జరిగింది. దీంతో నష్టపోయిన వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని ప్రతిప్రక్ష నాయకులు రంగంలోకి దిగారు. దీంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కార్యలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేయటం జరిగింది.
రాష్ట్రంలో వర్షాలు, వరదలు కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ఈరోజు సచివాలయంలోని సీ బ్లాక్ వద్ద ఆందోళనకు దిగారు. రాష్ట్ర విభజనపై చూపుతున్న శ్రద్ధ... రైతులను ఆదుకోవటంలో చూపించటం లేదని వారు మండిపడ్డారు. తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
దాంతో ఆందోళనకు దిగిన ఎమ్మెల్యేలను పోలీసులు బలవంతంగా అక్కడ నుంచి తరలించారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేవలం సమీక్షలతోనే కాలం గడుపుతున్నారని ఆరోపించారు. సీఎంను కలిసేందుకు వచ్చిన తమను అన్యాయంగా అరెస్ట్ చేయటం దారుణమని టీడీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.
అయిన తెలుగుదేశం నాయకులు ప్రజలను ఆదుకోవాలని ఉంటే.. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారికి సహాయం అందించాలి గానీ, ప్రభుత్వం పై తిరిగిబడితే ఏం వస్తుంది. ఇలా అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లతారు. దీని వల్ల.. ప్రజలకు ఏమైన ఉపయోగం ఉంటుందా? మీ పార్టీకే ప్రయోజం ఉంటుంది. అయిన వర్షాల వల్ల, వరదల వల్ల నష్టపోయిన రైతులకు, ప్రజలకు.. తులమో, ఫలమో ప్రభుత్వం ఇస్తునే విషయం అందరికి తెలుసు. మీరు కొత్త చేసే ధర్న వల్ల.. ఏం జరుగుతుంది. మీకు, మీ పార్టీ ప్లస్ తప్ప.. సో.. ఇకనైన ‘‘ తలనొప్పి వస్తే.. మోకాలి మందు రాస్తే ’’ నొప్పి తగ్గుతుందా చెప్పండి ప్రియమైన నాయకులారా అని వరద బాధితులు టిడిపి నాయకులను సూటిగా అడుగుతున్నారు. ప్రజల మనసును ఈ రాజకీయ నాయకులు ఎప్పటికి అర్థం చేసుకుంటరో...
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more