ఎప్పుడూ విలక్షణంగా వరాలు కురిపించే తమిళనాడు రాజకీయనేతలు మరో కొత్త అంకానాకి తెరలేపారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తమ రాష్ట్ర ప్రజలకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కొత్త పథకాలు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1000 క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. వీటిలో 5 రూపాయలకే భోజనం అందుబాటులో ఉంటుందని తెలిపారు. 3 రూపాయలకు పెరుగన్నం, రూపాయికే ఇడ్లీ పెడతారని చెప్పారు. అన్నదానం అన్నిదానాలకంటే మిన్న అని తన రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించరాదని అందుకే ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినట్టు జయలలిత వెల్లడించారు. దీంతో ఇదే బాటలో మరిన్ని రాష్ట్రప్రభుత్వాలు పయనించే ఆలోచనలో ఉన్నయి.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more