30 passengers killed in nepal bus accident

30 passengers killed in Nepal bus accident, 30 dead in Nepal bus accident, 13 others injured

30 passengers killed in Nepal bus accident

Nepal bus accident.gif

Posted: 01/12/2013 03:10 PM IST
30 passengers killed in nepal bus accident

30 passengers killed in Nepal bus accident

అతివేగం ప్రయాణికుల ప్రాణాలతో చెలగటం ఆడుతుంది.  బస్సు నడిపే డ్రైవర్లకు  విశ్రాంతి లేకుండా  బస్సు నడపటం వలన అనేక రోడ్డు ప్రమాదాలు  జరుగుతున్నాయి.  ఈ రోజు  నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి భారీ లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు మృతి చెందగా మరో 12 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రోడ్డుపై వేగంగా వెళ్తోన్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.  ఇంక మరణించిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని  అధికారులు చెబుతున్నారు.  అయితే  ఈ ప్రమాదం జరగానికి గల కారణాలు మాత్రం ఇంక తెలియలేదని  పోలీసులు చెబుతున్నారు.  గాయపడిన వారిని  వెంటనే  ఆస్పత్రికి తరలించే పనిలో  అధికారులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది..

30 passengers killed in Nepal bus accident

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran kumar reddy spech
Mla vishnuvardhan reddy attack on power sub station  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles