కొత్త సంవత్సరం రాకతో ఆనందంగా పార్టీ చేసుకున్న భారతీయలు ఇప్పుడు పోలీసులు కేసులో చిక్కుకున్నారు. ఒక హత్య కేసులో ఆ నలుగురు పై సింగపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో తమ సహచరుడిని హత్య చేసినట్లు సింగపూర్ అధికారులు చెబుతున్నారు. సింగూపులోని జురాంగ్ లేక్ పార్కు సమీపంలో రామస్వామి రాబిన్ హుడ్ (25) , బోస్ మురుగానందం (32) , రాజా అరుళ్ (22) , పళనీస్వామి విజయకుమార్ (26), పళనీకుమార్ ((22) అనే ఐదుగురు స్నేహితులు కొత్త సంవత్సం రాత్రి విందు పార్టీ చేసుకున్నారు. ఈ సమయంలో అందరి మద్య ఘర్షణ చోటు చేసుకుంది. పళనీకుమార్ గాయపడ్డారు. మరుసటి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలాడు. మిగిలిన నలుగురిపై హత్య కేసు నమోదు చేస్తూ సింగపూర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితులను రిమాండ్ కు తరలిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more