రాష్ట్ర సర్కారు శాసనసభ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి తెర లేపబోతుంది. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు అనగానే టక్కున గుర్తుకొచ్చేవి 30 పని దినాలు, 45 రోజుల పాటు ఏకదాటిగా శాసనసభ సమావేశం. సాంప్రదాయ బద్దంగా వస్తున్న ఈ సమావేశాల్లో కొన్ని మార్పులు చేయాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. పార్లమెంటరీ సాంప్రదాయాలను రాష్ట్రంలో అమలుపర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ దఫా శాసనసభా బడ్జెట్ సమావేశాలను ఏకదాటిగా 45 రోజుల పాటు నిర్వహించకుండా కాస్త గ్యాప్ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది. ఈ సారి బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి రెండవ వారంలో కాకుండా మార్చి రెండవ వారంలో ప్రారంభం అయి మే 31 నాటికి ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more