గత రెండు రోజుల క్రితం కేంద్ర పెట్రోలియ శాఖ మంత్రి జైపాల్ రెడ్డి కి ఆయిల్ కంపెనీలు రోజుకు 550 కోట్ల రూపాయలు నష్టపోతున్నాయని, తక్షణమే పెట్రోల్ రేట్లు పెంచాలని విన్నవించాయి. దీంతో త్వరలో పెట్రోలు రేట్లు 5 రూపాయల వరకు పెరుగుతాయనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ వార్తల పై స్పందించిన జైపాల్ రెడ్డి ఈ వార్తలను ఖండించారు. పెట్రోల్ ధరల్ని ఇప్పుడే పెంచే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని, ఈ పెంపు పై నిర్ణయం కేబినెట్ తీసుకుంటుందని, దీని పై రాజకీయ ఏకాభిప్రాయం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు అయిన ఐవోసీ, హెచ్ పీసీఎల్ షేర్లు నష్టపోతున్నాయి. జైపాల్ రెడ్డి ప్రకటన ప్రజలకు కాస్త ఊరటనిచ్చిందని చెప్పవచ్చు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more