హైదరాబాద్ - కర్ణాటక ప్రాంతానికి చెందిన 6 జిల్లాలకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 371కి సవరణ చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీంతో హైదరాబాద్-కర్ణాటక ప్రాంతానికి చెందిన ప్రజల కలలు సాకారమయ్యాయి. ఈ సవరణతో బీదర్, రాయచూరు, కొప్పల్, బళ్లారి, గుల్బర్గా, యాదగిరి జిల్లాలకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించనున్నారు. దీనితో గత కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కింది.
ప్రత్యేక ప్రతిపత్తితో ప్రయోజనాలివే..
హైదరాబాద్ - కర్ణాటకకు చెందిన 6 జిల్లాలకు ప్రత్యేక ప్రతిపత్తి లభించడంతో ఈ జిల్లాల వారికి ఉద్యోగాలలో రిజర్వేషన్లు లభిస్తాయి.
ఈ ప్రాంతంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఆర్థిక సహాయం అందనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more