Crossing 100 crore mark is no big deal

'Crossing 100 crore mark is no big deal'

'Crossing 100 crore mark is no big deal'

deal.gif

Posted: 07/20/2012 01:50 PM IST
Crossing 100 crore mark is no big deal

'Crossing 100 crore mark is no big deal'

 గాలి బెయిల్  కుంభకోణంలో  కొత్త కోణం వెలుగుచూసింది. గాలి జనార్థన్ రెడ్డికి  బెయిల్ ఇస్తే  అక్షరాల వంద కోట్లు ఆశ చూపించినట్లు  ఏసీబీ వాంగ్మూలంలో లక్ష్మీనరసింహారావు  చెప్పటం జరిగింది.   గాలికి బెయిల్ ఇస్తే  100 కోట్లు  ఇస్తామని  సోమశేఖర్ రెడ్డి, సురేశ్  చెప్పారని  ఆయన తెలిపారు.   గాలికి బెయిల్ మంజూరు చేస్తే రూ.15 కోట్లు ఇస్తామని  అప్పటి సీబీఐ కోర్టు  న్యాయమూర్తి  జస్టిస్  నాగమారుతిశర్మకు చెప్పామని ఆయన తెలిపారు.  లక్ష్మీనరసింహారావు ప్రలోభాన్ని  నాగమారుతి శర్మ  తిరస్కరించినట్లు తెలుస్తోంది.  ఆయన బదిలీ కావడంతో  లక్ష్మీనరసింహారావు పట్టాబిరామరావు ను సంప్రదించినట్లు  తెలిపారు.  పట్టాబికి, లక్ష్మీనరసింహరావుకు, ప్రభాకరరావు  మద్యవర్తిత్వం  వహించారు.   సోమశేఖర్ రెడ్డి, కంప్లి  ఎమ్మెల్యే  సురేశ్ లతో కలిసి పట్టాబితో  నెక్లెస్ రోడ్ లో  సంప్రదింపులు  జరిపినట్లు తెలుస్తోంది.  ముందుగా  పట్టాబికి పది కోట్లు ఇచ్చేందుకు  లక్ష్మీనరసింహా రావు బేరమాడారు.  న్యాయమూర్తిని  కలుసుకోవడం  అంత సులువు కాదంటూ  ప్రభాకరావు  సోమశేఖర్ ను హెచ్చరించారని  లక్ష్మీనరసింహారావు ఏసీబీ కిచ్చిన వాంగ్మూలంలో తెలిపినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Deadly shooting at colorado theater kills 14 injures 50
Mahesh babu and namrata are blessed with a baby girl  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles