350sheeps dead

350sheeps dead, sompet, anthapuram district, Train, Chitha, train accident

350sheeps dead

sheep.gif

Posted: 06/27/2012 11:02 AM IST
350sheeps dead

sheeps

సహాజంగా చిరుత  గొర్రెలకు శత్రువు.  గొర్రెలను  చూస్తే.. చిరుతకు ఎక్కడిలేని ఆనందం.  ఆరోజు చిరుతకు  మంచి మటన్ ముక్క దొరికినట్టే.  350 గొర్రెలు  ఒకేసారి  అడవిలోకి వెళ్లాయి.  అప్పటి వరకు ఆడుతూ పాడుతూ పచ్చిక మేస్తూ .. హాయిగా  ఉన్నాయి. ఇంతలో ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు గానీ ఒక చిరుత  గొర్రెల మందను  చూసి.. ఆనందంతో.. తన వేట మొదలపెట్టింది.   పాపం అమాయక గొర్రెలు.. ప్రమాదాన్ని  పసిగట్టి వెంటనే తప్పించుకోవడానికి  పరుగులు తియ్యటం  ప్రారంభించాయి. చిరుత, గొర్రెలకు, తమకు మరణం మరో రూపంలో  వస్తుందని తెలియదు.  సొంపేట  మండలం  అనంతపురం వద్ద రైలు  చిరుతపులి సహా  350 గొర్రెలను ఢీకొట్టి వెళ్లి పోయింది. చిరుత, గొర్రెలు ఒకేసారి అన్ని మరణించాయి.  అడవి నుంచి  వచ్చిన చిరుత గొర్రెల కోసం వేటాడుతున్న  సమయంలో ఈ ప్రమాదం  చోటు చేసుకున్నట్లు  స్థానికులు  భావిస్తున్నారు.   మరణం ఏరూపంలో  వస్తుందో ఎవరు చెప్పలేరు సుమా? 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tv anchor cuts hair for charity loses job
Bjp considering change of karnataka cm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles