పట్టుకుంటే వదలని వ్యాధి మధుమేహం..! దాన్ని నియంత్రించుకోవాలంటే మన ఆహార అలవాట్లలో మార్పురావాల్సిందేనంటున్నారు లండన్లోని లిథూనియాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఆహారాన్ని గాబరగాబరాగా భుజించే వారిలో ఎక్కువగా మధుమేహం లక్షణాలు కనిపించాయని, మెల్లగా భుజించేవారి దరికి ఆ వ్యాధి చేరిన ఆనవాళ్లు లేవని ఇటీవల నిర్వహించిన సర్వే వివరాలను వారు వెల్లడించారు. మధుమేహం ఉన్న వారు.. ఆహారాన్ని వీలైనంత మెల్లగా భుజిస్తే ఆ వ్యాధి తగ్గుముఖం పడుతుందని చెప్పారు. ఆహారాన్ని వేగంగా భుజించేవారిలో మధుమేహం-2 రకం ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ లినా రాడ్జెవిసేనే వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more