బాలీవుడ్ అందాల హీరో దిలీప్కుమార్. ఆ హీరో బుడిబుడి అడుగులతో అల్లరి చేసిన అందమైన భవనం పాకిస్థాన్ జాతీయ వారసత్వ కట్టడంగా మారిపోతోంది. ఈ కట్టడం పేష్వార్ పట్టణంలోని కిస్సాఖ్వాని బజార్లో ప్రస్తుతం శిథిలావస్తలో ఉంది. ఈ భవనాన్ని స్మారక కట్టడంగా పరిరక్షించడానికి అక్కడి అధికారులు సమాయత్తమవుతున్నారు. మన దిలీప్ కుమార్ ఈ భవనంలోనే 1922 డిసెంబర్ 11న కళ్లు తెరిచాడు. దిలీప్ కమార్ బాల్యం అంతా ఇక్కడే గడిచింది. పేష్వార్ పట్టణంలోనే రాజ్కపూర్ నివసించిన ఇల్లు కూడా ఉంది. దిలీప్కుమార్, రాజ్కపూర్ నివాసాలను వారసత్వ కట్టడాలుగా గుర్తిస్తామని పోయిన ఏడాది ఆ ప్రాంత సమాచార శాఖ మంత్రి ప్రకటించారు. దానిలో భాగంగానే దిలీప్కుమార్ నివాసాన్ని ప్రస్తుత యజమాని నుంచి కొనుగోలు చేసే పనిలో అక్కడి అధికారులున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more