31gif

3.1.gif

Posted: 03/25/2012 10:17 PM IST
31gif

mp444444444444ఉపఎన్నికల ఫలితాలు తెలంగాణ నేతలకు భవిష్యత్ కనిపించేలా చేశాయి. తెలంగాణ ఏర్పాటు కోసం పార్లమెంట్‌లోనే తాడో పేడో తేల్చుకుంటామని తెలంగాణ ప్రాంత ఎంపీలు తేల్చిచెప్పారు. మంత్రి జానారెడ్డి నివాసంలో రాష్ట్ర ఎంపీలు సమావేశమయ్యారు.

జానా నివాసంలో ముగిసిన సమావేశమనంతరం ఎంపీలు మందా జగన్నాథం, ఎస్ రాజయ్య, గుత్తా సుఖేందర్‌రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ, సీమాంధ్రుల కుట్రవల్లే తెలంగాణ ఏర్పాటులో ఆలస్యమవుతుంది అని ఆరోపించారు.

           తెలంగాణ హామీని నిలబెట్టుకోలేకపోవడం వల్లనే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని వారు ఒక అభిప్రాయానికి వచ్చారు. తెలంగాణ ఏర్పాటుకు హామీ ఇచ్చిన అన్ని పార్టీలు భోజ్యానాయక్ మృతికి బాధ్యత వహించాలన్నారు. ఉప ఎన్నికల్లో ఓటమికి బాధ్యత సీనియర్లది కాదని తేల్చారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gannavaram to mumbai flight starts from today onwards
Flight journey easy with vizag in future  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles