కాంగ్రెస్ నాయకుడు, మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి ఉప ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మాట్లాడుతూ... ఈ ఉప ఎన్నికల్లో ఓటమికి సీఎం కిరణ్, బొత్స బాధ్యత వహించాలన్నారు. ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలా...వద్దా అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అంశాన్ని అధిష్ఠానం ఆలోచించాలని ఆయన సూచించారు. ఉప ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి ఓ గుణపాఠమని చెప్పారు. కాంగ్రెస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకుని, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం కలిపించాలని డీఎల్ పేర్కొన్నారు. సీఎం సహా కేబినేట్ మొత్తం రాజీనామా చేయాలని ఆయన చెప్పారు. ఈ రాజీనామాలను హైకమాండ్కు పంపించాలని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more