Chiranjeevi clarifies

chiranjeevi clarifies...

chiranjeevi clarifies...

29.gif

Posted: 03/19/2012 10:43 PM IST
Chiranjeevi clarifies

            chiru99రాజ్యసభ అభ్యర్థిత్వం ఖరారైన అనంతరం తొలిసారి చిరంజీవి మీడియా ముందుకొచ్చారు.  తనకు లభించిన రాజ్యసభ పదవి పదోన్నతిగా భావిస్తానని ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యే గా ఉన్న చిరంజీవి అన్నారు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపికైన రేణుకా చౌదరీ, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, ఆనంద్ భాస్కర్‌లతో కలిసి గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2014లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని చిరంజీవి పేర్కొన్నారు.            

            తిరుపతి ఉప ఎన్నికలో తమ కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయరని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఎమ్మెల్యేగా గెలిపించిన తిరుపతి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాననన్నారు. తనకు రాజ్యసభ పదవిని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు చిరంజీవి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Julakanti srinivasa reddy
New railway minister mukul rai take oth tomarrow  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles