వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్యే అయిన శోభానాగిరెడ్డి ఈ మధ్యన రోజు పత్రికకు ఏదో ఒక ప్రకటన చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. వైయస్సార్ పార్టీకి సంబంధించిన వార్తలను ఆమె చూసుకుంటున్నారు. అందులో భాగంగానే గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు శాసనసభలో ప్రత్యేక ఛాంబర్ ను కేటాయించాలని ఆ పార్టీ తరుపున స్పీకర్ నాదెండ్ల మనోహర్ కి మరోసారి నివేదిక ఇచ్చారు.
ఈ విషయం పై శోభానాగిరెడ్డి స్పీకర్ ని ప్రత్యేకంగా కలిసారు. గత కొద్దిరోజుల క్రితం వైయస్ విజయమ్మ స్పీకర్ కి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మరోసారి ఆమె గుర్తుచేశారు. అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కూర్చుకోవడానికి తనకు ప్రత్యేక ఛాంబర్ ని కేటాయించాని మరోసారి స్పీకర్ కి ఆమె నివేదిక ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more