అంతర్జాతీయంగా పేరొందిన ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఏయిర్ పోర్ట్ ను నేడు మూసివేయ నున్నారు. అందేంటి అనుకుంటున్నారా ? నిజంగానే మూసివేస్తున్నారు. కానీ శాశ్వతంగా కాదు. ఓ 5 గంటల పాటు. 5 గంటలు మూసివేయాల్సిన అవసరం ఏంటంటే...
నిత్యం విమానాలతో రద్దీగా ఉండే ఈ విమానాశ్రయాన్ని నిర్మాణ పనుల కారణంగా ఓ 5 గంటల పాటు మూసివేయనున్నారు. విమానాశ్రయంలోని రెండు రన్ వేల పై పనుల కారణంగా ఉదయం 11.30 నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మూసి వేయనున్నారు. అంతే కాకుండా వచ్చే నెలలో (మార్చి) కూడా రెండు శనివారాలు ఈ విధంగానే మూసివేస్తారు. ఈ విషయం పై అధికారులు గత మూడు నెలల మందే సమాచారం ఇచ్చారు. ఒక వేళ అత్యవసరంగా ప్రయాణించాల్సి వస్తే పూణే విమానాశ్రయం నుండి రాకపోకలు సాగించవచ్చు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more