ఉత్తరా ఖండ్, ఉత్తర ప్రదేశ్ లలో రాబోతున్న ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని నెలకొల్పటానికి చేసే కసరత్తులో భాగంగా నిన్న సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళగా ఈ రోజు స్వయంగా సోనియా గాంధీ ఉత్తరా ఖండ్ లో ప్రచారానికి ఉపక్రమించారు. జనవరి 30 న జరుగనున్న ఎన్నికల దృష్ట్యా ముందుగా సోనియా ఉత్తరాఖండ్ లో హరిద్వార్ జిల్లాలోని రూర్కీలోనూ, ఆ తర్వాత తెహ్రీలోనూ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమాలకు హాజరవటం కోసం సోనియా గాంధీ నిన్న సాయంత్రమే జోలీగ్రాంట్ విమానాశ్రయానికి చేరుకుని, రాత్రి రాజ్ భవన్ లో బసచేసారు. ఉత్తర ప్రదేశ్ లో అమేథీలో రాహుల్ గాంధీ, రాయ్ బరేలీ లో సోనియా గాంధీ ఎన్నికలలో నిలబడనున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more