Vizag employees ready to save andhra pradesh meeting in hyd

vizag employees ready to save Andhra Pradesh meeting in hyd, Save Andhra Pradesh, Save AP and Chalo Hyderabad, 1000 to 3500 visakhsa patnam employees,

vizag employees ready to save samaikyandra meeting in hyd

కోదండరామ్ శుభాకాంక్షలు- సభకు బయల్ధేరిన వేల మంది ఉద్యోగులు.

Posted: 09/06/2013 03:27 PM IST
Vizag employees ready to save andhra pradesh meeting in hyd

హైదరాబాద్ లో ఏపీ ఎన్జీవోల నిర్వహించనున్న బహిరంగ సభకు సమైక్యాంద్ర ఉద్యోగులు భారీ సంఖ్యలో హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. విశాఖ నుంచి ఉద్యోగులు బయల్థేరారు. విశాఖ జిల్లా నుంచి 3500 మంది ఉద్యోగులు సేవ్ ఆంద్రప్రదేశ్ సభకు బయల్థేరినట్లు సమాచారం శుక్రవారం ఉదయం దాదాపు 1000 మంది ఆర్టీసీ కార్మికులు , రైళ్లలో సభకు బయల్థేరగా, జిల్లా నుండి 25 బస్సుల్లో ఉద్యోగులు బయల్థేరారు. కలెక్టరేట్ లో ఎన్జీవో హోం వద్ద ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షడు ఈశ్వరరావు బస్సులను జెండా వూపి ప్రారంభించారు. విద్యుత్ ఉద్యోగులు కూడా వేరుగా రెండు బస్సుల్లో బయల్థేరారు. సీమాంద్ర ప్రాంతం నుంచి 3వేల మంది విద్యుత్ ఉద్యోగులు హైదరాబాద్ సభలో పాల్గొంటున్నారని సమైక్యాంద్ర విద్యుత్ ఉద్యోగులు జేఏసీ కన్వీనర్ పోలాకి శ్రీనివాసరావు తెలిపారు.

 

శుభాకాంక్షలు

ఉపాద్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏయూ ఉన్నతాధికారులు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యుడు, తెలంగాణ ఐకాస కన్వీనర్ కోదండ రామ్ కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు విద్యార్థులను రెచ్చగొడుతూ కోదండరామ్ పబ్బం గడుపుతున్నారని, ఈ వేదిక ద్వారా టీచర్స్ డే శుభాకాంక్షలు అందజే్స్తున్నామన్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more