కలియుగంలో హనుమంతుడు (UKali Yuga)
కలియుగంలోని కొందరు తెలివైన వ్యక్తులు హనుమంతుడిని చూసినట్లుగా పేర్కొన్నాడు. 13వ శతాబ్దంలో మాధవచార్య అనే యోగిని హనుమంతుడిని చూసే భాగ్యం కలిగింది. అలాగే.. 1600 కాలంలో హనుమంతుడు, తులసీదాస్ కు ప్రత్యక్షమై హిందీలో రామాయణం రాయాల్సిందిగా సూచించారట. ఈయనతోపాటు రాందాస్ స్వామీ, రాఘవేంద్రస్వామి, స్వామి రాందాస్, శ్రీసత్యసాయి బాబా తదితరులందరికీ హనుమంతుడి దర్శకనం కలిగింది.