హిందూ మహాసముద్రం భూకంపం (Indian Ocean Earthquake)
ఈ భూకంపం 2004 డిసెంబర్ 26వ తేదీన సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 9.1-9.3 వరకు నమోదైంది. దీని ధాటికి ఇండోనేషియా, శ్రీలంక, ఇండియా (తమిళనాడు, కేరళ), థైలాండ్, మాల్దీవులు, సోమాలియాలు నేలపాలయ్యాయి. ఈ ఘటనలో 2,83,106 మంది మరణించారు.