హవాలా స్కాండల్ (5395 కోట్లు)
భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ గా పరిగణించబడింది. ఎందుకంటే ఎన్నడూలేని విధంగా ఏకంగా 115 మంది రాజకీయ నాయకులు, ఇతర అధికారులు ఇందులో పట్టుబట్టారు. వీరిలో కొంతమంది ప్రముఖుల పేర్లు కూడా బయటపడ్డాయి. కాశ్మీర్ లో వున్న తీవ్రవాదుల నుంచి తాము లంచాలు, పేమెంట్ లు తీసుకుంటున్నట్లు అందరూ ఒప్పుకోవడం జరిగింది.