Bifurcation would deprive seemandhra of water cm kiran

Bifurcation would deprive Seemandhra of water-cm kiran, chief Minister N Kiran Kumar Reddy, Bifurcation, ap Bifurcation, congress party, Rayalaseema districts,

Bifurcation would deprive Seemandhra of water-cm kiran

సౌండ్ తగ్గని సీఎం- హైకమాండ్ తలనొప్పి

Posted: 09/03/2013 12:43 PM IST
Bifurcation would deprive seemandhra of water cm kiran

రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రోజు రోజుకి స్వరంలో సౌండ్ పెంచుతున్నారు. సమైక్యాంద్ర కోసం సీఎం లో తగ్గని సౌండ్ వినిపిస్తుంది. సీఎం వినిపిస్తున్న సౌండ్ తో కాంగ్రెస్ హైకమాండ్ కు తలనొప్పిగా మారినట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. సీఎం వ్యవహార శైలి అధిష్టానం పెద్దలకు మింగుడు పడటం లేదని ఢిల్లీలోని సీమాంద్ర నాయకులు చెవులుకొరుకుంటున్నారు. సోనియా గాంధీకి సీఎం వినిపించే సమైక్య సౌండ్ తో కొరకరాని కొయ్యగా మారుతున్నాడని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. అయితే రాష్ట్ర ప్రజల ద్రుష్ట్యా చూస్తే సీఎం కిరణ్ చేస్తున్నది ఒక సాహసంగా కనబడుతుందని పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు. కేంద్రంతో అమీతుమీ తేల్చుకునే విధంగా సీఎం కిరణ్ వ్యవహరిస్తున్నట్లు కనబడుతుంది.ఇందులో భాగంగానే గతంలో రెండుసార్లు కాంగ్రెస్ హైకమాండ్ కు పరోక్షంగా హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే మరోసారి సీఎం తనలో ఉన్న సమైక్య సౌండ్ కాంగ్రెస్ హైకమాండ్ వినిపించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమ నీరు లేక అట్టుడికుతుంది, అంతేకాకుండా ఐదు జిల్లాల ప్రజలకు త్రాగు నీరు లేక అల్లాడిపోతారని మరోసారి సీఎం కిరణ్ స్వరం వినిపించారు. శ్రీశైలం జల ప్రాజెక్టు కేంద్రం బిందువుగా తయారవుతుందని అన్నారు. రైతుల సమస్యలు తీర్చాకే రాష్ట్ర విభజన నిర్ణయం చేయాలని సీఎం చెప్పటం జరిగింది. కేంద్రం వాస్తవ పరిస్థితుల్ని గమనించి, అన్నీ సమస్యలను అద్యాయనం చేసి విభజనపై ముందుకు వెళ్లాల్సి పరిస్థితి ఎంతైనా ఉందని సీఎం చెప్పటంతో.. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ వర్గం వారు షాక్ తిన్నారు. అంతేకాకుండా స్వప్రయోజనాల కోసం మాట్లాడే మాటలు కాదని, కేవలం రాష్ట్రంలో ప్రజల శ్రేయస్సు కోసమే నేను చెబుతున్నానని సీఎం తనలో సమైక్య సౌండ్ ను కేంద్రనికి మళ్లీ వినిపించారు. ఒకే వేళ రాష్ట్ర విభజన జరిగితే.. మాత్రం ఇప్పటివరకు కర్ణాటక, ఆంద్రాల మద్య తలెత్తిన నీటి తగాదాలే, తెలంగాణ, ఆంద్ర ప్రాంతాల మద్య తలెత్తడం ఖాయమని సీఎం చెప్పటం జరిగింది. ఒకరకంగా సీఎం చెప్పిన మాటాల్లో చాలా నిజం ఉందని కాంగ్రెస్ నాయకులే అనటం విశేషంగా ఉంది. రాష్ట్ర విభజన జరిగితే మాత్రం పూర్తిగా నష్టపోయేది సీమాంద్ర ప్రజలే అని సీఎం చెప్పటంతో..కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు సీఎం చేసిన సమైక్య సౌండ్ కు సపోర్టు చేస్తున్నారని కొన్ని మీడియా వర్గాలు అంటున్నాయి. సమైక్య సౌండ్ పెంచిన సీఎం పై కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more