జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాపులను గుర్తించి , కాంగ్రెస్ ను కాపుల రాజ్యంగా మార్చుతుందనే విషయం అందరికి అర్థం అవుతుంది. ఇప్పుటి వరకు కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్గం వారు అదిపత్యం చేస్తు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి సారిగా కాపు వర్గానికి పెద్ద పీట వేసింది. కాంగ్రెస్ కాపులను గుర్తించటానికి కారణం మెగా స్టార్ చిరంజీవే అనే మాటలు కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధిక శాతం కాపులున్నారని కాంగ్రెస్ పార్టీకి తెలియాజేసింది కూడా చిరంజీవిగారు. అప్పటివరకు రాష్ట్రంలో రెడ్డి వర్గం వారు ఎక్కువగా ఉన్నరని అని నమ్మిన అధిష్టానాకి చిరంజీవి కళ్లు తెరిపించాడు. రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపు, మున్నూరు కాపు, ఉపకులాలును కలిపిన ఘనత చిరంజీవి గారిదే. చిరంజీవి గారు రాజకీయం ప్రవేశం చేసిన తరువాత కాపు కులానికి మంచి గుర్తింపు వచ్చింది. చిరంజీవిగా ప్రత్యేక రాజకీయ పార్టీ పెట్టి రాష్ట్రంలో ఉన్న కాపులను గుర్తించే విధంగా చేశారు.
రాష్ట్రంలో ఉన్న కాపుల గురించి తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ పెద్ద షాక్ తిన్నది. అయితే కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికలను మనసులో పెట్టుకొని కెబినెట్ లో కాపులకు స్థానం కల్పించింది. కాంగ్రెస్ పార్టీ నుండి రెడ్డి వర్గం వారు జగన్ పార్టీలోకి వలసలు వెళ్లటంతో కాంగ్రెస్ పార్టీ కాపులవైపుకు మళ్లీంది. చిరంజీవి గారు ప్రజరాజ్యం పార్టీ పెట్టి కాపు వర్గానికి రాష్ట్రంలో పెద్ద మార్క్ వేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం క్యాబినెట్ లో పర్యటక శాఖ మంత్రిగా కె. చిరంజీవి గారికి ఇవ్వటం జరిగింది. అలాగే ఎంఎం పల్లంరాజు కు మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా నియమించటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కాపులకు, బిసిలకు, వెనకబడిన వర్గాలను గుర్తించటంపై రాష్ట్రం ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more