ఇప్పుడు రాజ్యసభ కోసం .. ప్రముఖ నేతలు రేసులో ఉన్నారు. రాజ్య సభ సీటు కోసం.. వైఎస్ తమ్ముడు వివేకనంద రెడ్డి కూడా సోనియాను కలిసినట్లు తెలుస్తుంది. కేంద్ర మాజీ మంత్రి .. రాజ్య సభ సభ్యుడు దాసరి నారాయణ రావు కూడా సోనియాను కలిసి మళ్లీ తనకే రాజ్య సభ సీటు ఇవ్వమాని అడిగినట్లు తెలుస్తుంది. దాసరి నారాయణ రావు .. సోనియా గాంధీ దగ్గర తిరుపతి ఎమ్మెల్యే .మెగా స్టార్ చిరంజీవి గురించి చెప్పినట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు.
కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు దాసరి నారాయణరావు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకుని తనను రాజ్యసభకు రీనామినేట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవలే కాంగ్రెస్లో విలీనమైన పిఆర్పీ అధినేత చిరంజీవికి రాజ్యసభ టికెట్ ఖాయమందని వార్తలొస్తున్న నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన దాసరి సోనియాతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన చిరంజీవిని దాసరి స్థానంలో రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది.
అయితే చిరంజీవి వల్ల కాంగ్రెస్కు పెద్దగా ప్రయోజనం ఉండదని దాసరి సోనియా గాంధీ తో చెప్పాడట. అంతేకాకుండా .. చిరంజీవికి కాపుల ఓట్లు లేవని, చిరంజీవి వల్ల .. రాజ్య సభకు వచ్చే లాభం ఏమి లేదని, చిరంజీవి సినిమాల్లో అయితే రాణిస్తాడు గానీ .. రాజకీయంలో రాణించలేడని .. సోనియాగాంధీ తో అన్నారని .. ఢిల్లీ నాయకులు అంటున్నారు.
అయితే సోనియాగాంధీ దాసరి చెప్పిన మాటలు విని .. మనస్సులో ఈ విధంగా అనుకుందట.. ప్రజరాజ్యం అధినేత మెగా స్టార్ చిరంజీవి తన పార్టీని .. కాంగ్రెస్ లో విలీనం చేసినప్పటి నుండి .. ఏ పదవి లేకపోయిన కాంగ్రెస్ పార్టీ కోసం .. కష్టపడుతున్న వ్యక్తి చిరంజీవి? తన పదవి కంటే .. తన పార్టీ ఎమ్మెల్యేలకు .. పదవులు ఇప్పించిన గొప్ప నాయకుడు చిరంజీవి. ఇప్పటి వరకు చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ ఏ పదవి ఇవ్వకపోయినప్పటికి మౌనంగా.. తన పని తాను చేసుకుంటున్నాడు చిరు. అంతే కాకుండా .. కొవ్వూరు ఉప ఎన్నికల ప్రచారంలో కూడా చిరు పాలుపంచుకుంటున్నాడని కాంగ్రెస్ నాయకులందరికి తెలిసిందే. చిరంజీవిని మీడియా వారు ఎంత ఇబ్బందికరమైన ప్రశ్నలు వేసినప్పటికి.. చిరు నవ్వుతో అంత అధిష్టానం ప్రకారమే జరుగుతంది. కాంగ్రెస్ అధిష్టానం ఎప్పడు ఏం చేయ్యమంటే .. అది చెయ్యాటానికి చిరు సిద్దమని బహిరంగంగానే ప్రకటన ఇవ్వటం సోనియా గాంధీకి తెలిసిందే. అయితే ఇప్పుడు మూడు రాజ్యసభ సీటు కోసం దాసరి వేసిన ఫ్లాన్ సోనియా గాంధీ పరలేదు. ఎందుకంటే .. చిరంజీవి మీద సోనియా గాంధీ మంచి అభిప్రాయం ఉందని .. ఢిల్లీ నాయకులు అంటున్నారు. అలాంటప్పుడు 100 మంది దాసరి నారాయణరావులు వచ్చిన.. చిరు పై మచ్చవేయలేరని .. సోనియా గాంధీ మనస్సు అనుకొని.. దాసరికి సైలెంట్ గా చెయ్యి ఉపి ఇక మీరు వెళ్లిరాండి అని చెప్పిందని ఢిల్లీ మీడియా వారు అంటున్నారు.
దాసరి మేకపోతు గాంభీర్యంతో బయటకు వస్తూ సోనియా గాంధీని నేను ఏమి అడగలేదు. ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకుందామని వచ్చాను అని అక్కడు నుండి జారుకున్నాడని.. మీడియా వారు అంటున్నారు. ఎదుటివారి వైపు ఒక వేలు చూపితే.. మిగత మూడు వేళ్ళు మనవైపు చూపిస్తాయి.. కాబట్టి ఎదుటి వారి మీద నింధలు వేయకూడదని దాసరికి ఇప్పటికైన తెలుసుకోవాలని.. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఈ వయస్సులో .. దాసరికి కావల్సింది ఆరోగ్యం. దాసరి గారికి ఏ టెన్షన్ లేకుండా ..హాయిగా జీవితం గడిచిపోవాలని కొరుకుందాం?
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more