‘పాపనాశం’ తర్వాత కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘తూంగవనం’. తెలుగులో ఈ చిత్రాన్ని ‘చీకటి రాజ్యం’ పేరుతో అనువదిస్తున్నారు. కమల్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి ‘మన్మధ బాణం’ చిత్రంలో కలిసి నటించారు. మరోసారి ‘చీకటి రాజ్యం’ చిత్రం కోసం జతకడుతున్నారు.
తెలుగు, తమిళం భాషలలో ఏకకాలంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో కమల్ హీరోగా రూపొందిన పలు సినిమాలకు రాజేష్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అయితే ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో నటి మధుశాలిని ఓ కీలక పాత్రలో నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more