Charan and bunny guests of kotha janta audio

Charan and Allu Arjun, kothajanta, ram charan, allu arjun, audio launch, hyderabad, regina, jb, maruthi, geetha arts

Allu Sirish second venture kothajanta audio launch will be held on 12th April in Hyderabad. It is heard that Mega Power Star Ram Charan and Stylish Star Allu Arjun will grace the event as chief guests.

కొత్త జంట ఆడియోకి గెస్టులుగా

Posted: 04/07/2014 09:41 AM IST
Charan and bunny guests of kotha janta audio

సినిమా ఇండస్ట్రీలో బడా నిర్మాతలు, బడా హీరోలు తమ వారసుల్ని హీరోలుగా ప్రమోట్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే మెగా కంపౌండ్ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అరవింద్ రెండవ కుమారుడు అల్లు శిరీష్ మొదటి చిత్రం అనుకున్నంత రేంజ్ లో హిట్టు కాకపోవడంతో రెండో సినిమా ‘కొత్తజంట ’ను ఎలాగైనా హిట్టు చేయాలనే పట్టుదలతో ఉన్నాడు.

అందులో భాగంగానే ఈనెల 12వ తేదీన హైదరాబాద్ లో జరగబోయే ఆడియో వేడుకకు చీఫ్ గెస్టులుగా మెగా స్టార్ హీరోలు అయిన రామ్ చరణ్, బన్నీలను ఆహ్వానించాడు. వీరిని ఆడియోకు గెస్టులుగా ఆహ్వానిస్తే సినిమాకు ఫుల్ పబ్లిసిటీ రావడమే కాకుండా ప్రతి వారికి సినిమా గురించి తెలుస్తుందని అరవింద్ భావించే వీరిని గెస్టులుగా పిలిచాడని అంటున్నారు సినీ జనాలు.

ఓ ప్రక్క మెగా హీరో, మరో ప్రక్క బూతు చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వం వహించడంతో ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయినా అల్లు అరవింద్ తన కొడుకు కోసం ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అంటున్నారు. మరి ఈ సినిమాతోనైనా అల్లు శిరీష్ కి హిట్టు వస్తుందో ? లేదో చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles