స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ‘ఇద్దరమ్మాయిలతో ’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈసినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఆడియోను చాలా గ్రాండ్ గా ఈనెల 28వ తారీఖున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ ఆడియోను హైదరాబాద్ లో కాకుండా వైజాగ్ లో విడులచేయనున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ కి విశాఖ సెంటిమెంటు ఉందట. ఆయనకు సంబంధిచిన సినిమాలు అక్కడ షూటింగు జరుపుకున్నవి ఘన విజయం సాధించడంతో అదే సెంటిమెంటుతో ఈ సినిమా ఆడియోను అక్కడ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ సినిమాలో అల్లు అర్జున్ ‘అల్లరి అబ్బాయి ఆలోచనలు కలిగిన పాత్రలో నటించాడట ’. ఈయనకు విశాఖ సెంటిమెంటు ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి. ఈ సినిమాను మే 24న విడుదల చేస్తారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more