ప్రముఖ నిర్మాత అయిన అల్లు అరవింద్ రెండో కుమారుడు అల్లు శిరీష్ ‘గౌరవం ’ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా మనకు అందించిన సమాచారం ప్రకారం అల్లు శిరీష్ రెండో సినిమా ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ దర్శకత్వంలో ఉండబోతుందని తెలుస్తొంది. ఈ మధ్యన ‘నాయక్ ’ ఇచ్చిన విజయం ఊపులో ఉన్న వినాయక్ సినిమాల మీద సినిమాలు చేయబోతున్నాడు. ఇప్పటికే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటూ బెల్లంకొండ శ్రీనివాస్ కొడుకును డైరెక్ట్ చేస్తున్న వినాయక్, ఆ సినిమా తరువాత అల్లు శిరీష్ సినిమా ఉంటుందని సమాచారం. ఇక అల్లు శిరీష్ గౌరవం సినిమా విషయానికి వస్తే... షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను రాధామోహన్ డైరెక్ట్ చేయగా, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ నిర్మించాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more