యంగ్ టైగర్ యన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తోన్న 'బాద్షా' రిలీజ్ కి ముందే సత్తా చాటుతోంది. థ చిత్రం ఓవర్సీస్ బిజినెస్ అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను 'గ్రేట్ ఇండియా ఫిలిమ్స్' సంస్థ 4 కోట్ల 50 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.
దర్శకుడు శ్రీను వైట్ల సిఫార్సు కారణంగానే ఈ సంస్థకు ఓవర్సీస్ రైట్స్ దక్కినట్టు తెలుస్తోంది. సహజంగానే శ్రీను వైట్ల సినిమాలకి ఓవర్సీస్ మార్కెట్లో మంచి డిమాండ్ వుంది. గతంలో ఆయన చేసిన సినిమాలు అక్కడ రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టాయి.
దానికి తోడు ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్త గెటప్పులో విభిన్నంగా కనిపించడం, కాజల్ కి వున్న క్రేజ్ ... తమన్ సంగీతం దీనికి దోహదం చేశాయి.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more