పవన్ కళ్యాణ్ అభిమానులకి బంపర్ ఆఫర్ వచ్చిపడింది. పవన్ -పూరిల కలయికలో రాబోతున్న చిత్రం “కెమెరామెన్ గంగతో రాంబాబు” చిత్రం క్లైమాక్స్ లో జనసమూహం తోడుగా హీరో పవన్ నడిచి వెళ్లే దృశ్యాలు వున్నాయట. ఆ దృశ్యాలను అభిమానులతో చిత్రీకరిస్తే బాగుంటుందని దర్శకుడు పూరీ జగన్నాథ్ సూచించడంతో, అందుకు పవన్ ఒప్పుకున్నాడని చిత్రం యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సన్నివేశాన్ని రెండు వేరు వేరు ప్రాంతాలలో చిత్రీకరించనున్నారు ఈ ప్రాంతాలను ఇంకా ఖరారు చెయ్యలేదు. ఇదిలా ఉండగా ఈ చిత్ర మరో షెడ్యూల్ నిన్న మొదలయ్యింది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. పవన్ కళ్యాణ్ మరియు తమన్నాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డి వి వి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 18న విడుదల కానుంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more