యంగ్ టైగర్ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దమ్ము’ విడుదలకు ముందే హల్ చల్ చేస్తోంది. భారీ బిజినెస్ చేస్తూ ఇండస్ట్రీ కలకలం రేపుతోంది. ఈ మూవీ సాటిలైట్ హక్కులు జీ తెలుగు సంస్థ 6 కోట్ల 60 లక్షల రూపాయలకు కొనుగోలు చేసినట్లు భోగట్ట.
కాగా, ‘దమ్ము’ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంభందించిన కీలక సన్నివేశాలు హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్ లో చిత్రీకరించారు. ఈ షూటింగ్ లో ఎన్టీఆర్, త్రిషా ఇతర నటులపై చిత్రీకరించారు.ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిషా, మరోభామ కార్తీక నటిస్తున్న విషయం తెలిసిందే.
బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఈ నెల 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more