మహేష్, కాజల్ జంటగా ఆర్.ఆర్. మూవీమేకర్స్ పతాకంపై నిర్మాత వెంకట్ నిర్మించిన చిత్రం ‘బిజినెస్8మేన్’. పూరి జగన్నాథ్ దర్శకుడు. ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ మాట్లాడుతూ ‘ ఈ నెల 13న దాదాపు రెండు వేలకు పైగా థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి అన్ని చోట్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే 18 కోట్ల 73 లక్షల 54 వేలు గ్రాస్8ని, 13 కోట్ల 78 లక్షల షేర్ని వసూలు చేసి ఆల్టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ని నెలకొల్పింది. ఏరియాల వారిగా నైజామ్లో 3 కోట్ల 4లక్షల 18వేలు, సీడెడ్లో 2 కోట్లు, ఆంధ్రాలో 3 కోట్ల 97లక్షల 72వేలు షేర్ వసూలు చేయడం ఆనందంగా వుంది. ఇక ఓవర్సీస్8లో 3 కోట్లు, కర్ణాటకలో కోటి, తమిళనాడు, ఒరిస్సాలో 75 లక్షలు వసూలు చేసింది’ అని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more