Poling percentage in jammu kashmir and jharkhand

jammu kashmit polling percentage, jammu kashmir elections, jaharakhand elections, jharkhand poling percentage, jammu kashmir assembly elections, jharkhand assembly elections

The third phase of polling in 17 Assembly constituencies in Jharkhand and 16 in Jammu and Kashmir saw an impressive turnout despite boycott calls and threats of violence.

జమ్మూ కాశ్మీర్ లో 58 శాతం, ఝార్ఖండ్ లో 60.89 శాతం పోలింగ్

Posted: 12/10/2014 09:24 AM IST
Poling percentage in jammu kashmir and jharkhand

అనేక ఉద్రిక్తల నడుమ జమ్మూ కాశ్మీర్ లో మంగళవారం జరిగిన మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ విడత ఎన్నికలలో 58 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. పోలింగ్ జరిగిన అన్ని ప్రాంతాలలో సాయంత్రం పోలింగ్ ముగిసేవరకు ఓటర్లు బారులు తీరారు. ఉగ్రవాదులు దాడులు జరిపిన యూరి ప్రాంతంలో కట్టు దిట్టమైన భద్రతా సిబ్బంది మధ్య పోలింగ్ జరిగింది. అనూహ్యంగా ఈ ప్రాంతం లో అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.  అక్కడక్కడా స్వల్ప సంఘటనలు మినహా మొత్తంమీద మూడవ దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.  చిట్ట చివరివైన నాలుగో దశ పోలింగ్  డిసెంబర్ 14 న జరగబోతుంది.

ఝార్ఖండ్ రాష్ట్రంలోని 17 జిల్లాలలో జరిగిన మూడో దశ పోలింగ్ ఎటువంటి అవాంతరాలు కలగకుండా ప్రశాంతంగా ముగిసింది. సిల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా మొత్తం 74. శాతం.., రాంచిలో అత్యల్పంగా 44.44 శాతం పోలింగ్ నమోదయ్యింది. రాష్ట్రము మొత్త్తంమీద 17 నియోజకవర్గాలలో 60.89 శాతం పోలింగ్ నమోదయినట్లు ఎలక్షన్ కమిషన్ అధికారులు ప్రకటించారు.   

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu kashmir  jharkhand  assemblyy elections  polling percentage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more