Delhi court convicts 4 people in 40 year old ex railway minister ln mishra murder case

LN Mishra, railway minister, all india congress party, delhi high court, railway bomb blast case, ralway minister LN Mishra

Delhi court today convicted four people in a case relating to the murder of former railway minister LN Mishra at a function in Bihar nearly 40 years ago.

మాజీ మంత్రి హత్య కేసు లో నలుగురిని దోషులుగా గుర్తించిన న్యాయస్థానం.

Posted: 12/08/2014 04:59 PM IST
Delhi court convicts 4 people in 40 year old ex railway minister ln mishra murder case

బీహార్ కి చెందిన కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి ఎల్ ఎన్ మిశ్రా హత్యా కేసు లో నలుగురిని ఢిల్లీ న్యాయస్థానం దోషులుగా గుర్తించింది.  1973 వ సంవత్సరం ఫిబ్రవరిలో  ఇందిరాగాంధీ హయాంలో రైల్వే శాఖ క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన మిశ్రా 1975 జనవరి 2 న బిహార్ లోని సోమస్తిపూర్ లో పర్యటించినపుడు జరిగిన బాంబు దాడిలో విపరీతంగా గాయపడి మరణించిన విషయం విదితమే. ఆ  కేసులో సుధీర్గ విచారణ అనంతరం ఢిల్లీ న్యాయస్థానం నలుగురిని దోషులుగా నిర్దారించి వారిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది.

హరికాంత్ రామిడి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : LN Mishra  indira gandhi  bihar news  railway ministry  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more