Father gives current shock to children caused death nalgonda

father gives current shock to children, father murders children, father rapes daughter, father attacks mother, man cruelty on woman, child harassment in india, nalgonda latest news, crimes in telangana, telangana latest news updates

father gives current shock to children caused death nalgonda : a cruel father in nalgonda district given current shock to his three children and caused death, police registers murder case against a father in veluvarthi of valigonda mandal in nalgonda district for causing three children death by current shock

వీడు తండ్రి కాదు.. కాలయముడు

Posted: 12/08/2014 07:54 AM IST
Father gives current shock to children caused death nalgonda

నల్గొండ జిల్లాలో కన్నతండ్రే కాలయముడయ్యాడు. భార్యపై కోపంతో ముగ్గురు పిల్లలను అతి దారుణంగా చంపాడు. పిల్లలకు కరెంటు షాక్ పెట్టి.., అభంశుభం తెలియని ముగ్గురు పిల్లలనుబలితీసుకున్నాడు. వలిగొండ మండలం వెలివర్తిలో ఈ దారుణ ఘటన జరిగింది. కుటుంబ కలహాలు, భార్యపై వివాదం కారణంగా కోపగించుకున్న ఓ భర్త.., ముగ్గురు పిల్లలకు కరెంటు షాక్ పెట్టి చంపేశాడనిస్థానికులు ఆరోపిస్తున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలిసులు..., పిల్లలను తండ్రి హతమార్చినట్లు ఆధారాలు సేకరిస్తున్నారు. అటు ఈ ఘటన పట్ల వెలువర్తి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ కలహాలతో    పిల్లలను చంపటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : father murders children  nalgaonda news  children deaths  telangana news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more