We will conduct intermediate exams says telangana education minister jagadeshwar reddy

intermediate exams, Students, Telangana Government, education minister, jagadeshwar reddy, Andhrapradesh, Intermiediate Board

we will conduct intermediate exams says Telangana education minister jagadeshwar reddy

తెగని ఇంటర్ పంచాయితీ.. బోర్డే మాదంటున్న టీఎస్ సర్కార్

Posted: 12/04/2014 07:26 PM IST
We will conduct intermediate exams says telangana education minister jagadeshwar reddy

ఇంటర్‌ పరీక్షల నిర్వహణ విషయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన విధానంతో రావాలని ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను.. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అదేశించి.. 24 గంటలు కూడా గడవక ముందే.. మరోసారి తమ పరీక్షలను తామే నిర్వహిస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఉమ్మడిగా ఇంటర్ పరీక్షలను నిర్వహించే ప్రసక్తే లేదని చెప్పారు. రాష్ట్ర పునర్ విభజన చట్టంలో పేర్కోన్న పదో షెడ్యూ ల్ ప్రకారం ఇంటర్ బోర్డు తెలంగాణ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు,

తమ అధీనంలో వున్న ఇంటర్ బోర్డుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెత్తనం చేయాలని చూస్తుందని విమర్శించారు. అవసరమైతే ఆంద్రప్రదేశ్ ఇంటర్ పరీక్షలను తాము నిర్వహిస్తామని.. ఇందుకు పూర్తి సహకారం అందిస్తామని చెబుతున్నా.. చంద్రాబు కావాలని పేచీ పెట్టుకోవడం సమంజసం కాదన్నారు. పరిశ్రమలకు అనువైన విద్యాబోధన చేపడతామని, అందుకోసం ట్రిపుల్‌ఐ(ఇంటస్ర్టీ ఇన్‌స్టిట్యూట్‌ ఇంట్రాక్షన్‌) సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వారంలో పరిశ్రమలు, విద్యావేత్తలతో సమావేశంకానున్నట్లు మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more