Andhra pradesh cheif minister chandrababu naidu reaches hyderabad after succesful japn tour party cadre welcomes him warmly at begumpet airport

Andhra pradesh, cheif minister, chandrababu, Hyderabad, succesful japn tour, party cadre, welcomes, begumpet airport

Andhra pradesh cheif minister chandrababu naidu reaches Hyderabad after succesful japn tour, party cadre welcomes him warmly at begumpet airport

హైదరాబాద్ చేరుకున్న ‘బాబు’ బృందానికి ఘనస్వాగతం

Posted: 11/30/2014 08:05 PM IST
Andhra pradesh cheif minister chandrababu naidu reaches hyderabad after succesful japn tour party cadre welcomes him warmly at begumpet airport

జపాన్‌ పర్యటన ముగించుకుని ైదరాబాద్ బేగంపేటఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పార్టీ నేతలు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నవ్యాంధ్రను అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమంలో భాగంగా జపాన్ వెళ్లిన ముఖ్యమంత్రి బృందం.. అక్కడి పారిశ్రామిక వేత్తలకు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాజధాని నిర్మాణం సహా నవ్యాంధ్ర అభివృద్దిలో తాము సహకరిస్తామని జపాన్ ప్రధాని అబే కూడా చంద్రబాబుకు హామి ఇచ్చారు. ఈ నేపధ్యంలో విజయవంతంగా పర్యటనను ముగించుకున్న చంద్రాబు బృందం ముందుగా ఢిల్లీ చేరుకుంది. చంద్రబాబు బృందానికి విమానాశ్రయంలో పలువురు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు.

 హస్తిన నుంచి చంద్రబాబు అహ్మదాబాద్‌ చేరుకున్నారు. అక్కడి నుంచి చంద్రబాబు హైదరాబాద్‌ చేరుకున్నారు. బాబు బృందానికి ఏపీ మంత్రులు బేగంపేట్‌ విమానాశ్ర యంలో ఘన స్వాగతం పలికారు. ఏపీకి పెట్టుబడులు, రాజధాని నిర్మాణానికి సాయం, పలు సంస్థల ఒప్పందాలతో చంద్రబాబు జపాన్‌ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా కంభంపాటి మాట్లాడుతూ పర్యటన మొత్తం విజయవంతగా సాగిందని తెలిపారు. ఏపీలో ఉన్న వనరులు, వసతుల గురించి జపాన్‌ పారిశ్రామిక వేత్తలకు చెప్పడం జరిగిందని చెప్పారు. పారిశ్రామిక వేత్తల మంచి స్పందన లభించిందని ఆయన చెప్పారు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more