Ycp demands inquiry into andhra pradesh chief minister chandrababu foreign tours

.srikanth reddy, Ysr congress, demand, inquiry, andhra pradesh, chief minister, chandrababu, foreign tours

Ycp demands inquiry into andhra pradesh chief minister chandrababu foreign tours

చంద్రబాబు విదేశీ పర్యటనలపై విచారణ జరపాలి..

Posted: 11/26/2014 08:58 AM IST
Ycp demands inquiry into andhra pradesh chief minister chandrababu foreign tours

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న విదేశీ పర్యటనలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని వైసీపీ పార్టీ డిమాండ్ చేసింది. రాజధాని నిర్మాణం కోసం పేదల మొదలకుని సంపన్నుల వరకు విరాళాలు సేకరిస్తున్న ముఖ్యమంత్రి.. రాజధాని నిర్మాణ విషయాన్ని పక్కన బెట్టి ప్రజాధనంతో విదేశీ పర్యటనలకు వెళ్లడంపై వైసీపీ ఎమ్మెల్యే శ్రకాంత్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు అల్లాడిపోతుంటే ముఖ్యమంత్రి మాత్రం విదేశాల్లో సరదా పర్యటనలకు వెళుతున్నారని విమర్శించారు.

చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఊహించలేదని, అలాంటిది ప్రజలు ఆయనకు పట్టం కట్టే సరికి ఆయన తన విదేశీ పర్యటనలన్నీ ఇప్పుడే ముగించుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు శృతిమించిపోతున్నాయని, ప్రజలకు పాలన అందించడంలో విఫలమైన ముఖ్యమంత్రికి.. ఆయన పార్టీ నేతల చర్యలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అవకాశం లభించినప్పడు ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం నేర్పుతారని దుయ్యబట్టారు.  చంద్రబాబు జపాన్ పర్యటనకు వెళ్లేందుకు రూ.1.5 కోట్లు ముందస్తుగా విడుదల చేస్తూ జీఓలు జారీ చేయడంపై కూడా శ్రీకాంత్ రెడ్డి మండపడ్డారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : .srikanth reddy  Ysr congress  demand  inquiry  andhra pradesh  chief minister  chandrababu  foreign tours  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more