Kishan reddy says bjp will never make friendship with mim

kishan reddy on mim support, kishan reddy on bjp mim friendship, digvijay singh on mim bjp support, mim vs, mim party bjp friendship, latest political updates

kishan reddy says bjp will never make friendship with mim : telangana state bjp president and mla kishan reddy says bjp will never make friendship with aimim. digvijay singh allegations on mim and bjp friendship is totally false we never think about that says kishan reddy

అన్నదమ్ములిద్దరూ ప్రమాదకరమే

Posted: 11/24/2014 12:52 PM IST
Kishan reddy says bjp will never make friendship with mim

మజ్లిస్ పార్టీతో బీజేపి సత్సంబంధాలు నెరుపుతుందని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన సంచలన ఆరోపణలపై తెలంగాణ బీజేపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రౌడీలు, గుండాలతో తమ పార్టీ స్నేహం చెయ్యదన్నారు. మజ్లిస్ ఎదుగుదల అంటే అది భారత్ కు ప్రమాదకర పరిణామంగా ఆందోళన వ్యక్తం చేశారు. మజ్లిస్ తో బీజేపికి సత్సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలను ఖండించారు. తము భవిష్యత్తులో కూడా ఎప్పుడూ మజ్లిస్ దోస్తీని కలలో కూడా ఊహించమన్నారు.

మజ్లిస్ ప్రమాదకర పార్టీగా కిషన్ రెడ్డి పేర్కొన్నార. వాస్తవంగా చెప్పాలంటే మజ్లిస్ కు కాంగ్రెస్ అండదండలు ఉన్నాయనీ., అధికారంలో ఉన్న సమయంలో మజ్లిస్ ఏది కోరితే కాంగ్రెస్ ప్రభుత్వం అది చేసిందని ప్రజలందరికి తెలుసన్నారు. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఇద్దరూ ప్రమాదకర వ్యక్తులన్నారు. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఎం.ఐ.ఎం. పార్టీపై అలుపెరగని పోరాటం చేస్తుంది బీజేపి మాత్రమే అని గుర్తు చేశారు. మీడియాలో ఉండేందుకు అసత్య ఆరోపణలతో పబ్బం గడుపుకూడదని దిగ్విజయ్ కు కిషన్ రెడ్డి సూచించారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kishan reddy  bjp  mim  digvijay singh  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more