Chandrababu naidu delhi tour updates

chandrababu naidu delhi tour, chandrababu naidu latest updates, ap cm delhi tour, chandrababu naidu with uma bharati meeting, chandrababu naidu with arun jaitley meeting, chandrababu naidu on ap re organisation bill allocations, chandrababu naidu comments on telangana, latest telugu news updates

ap cm chandrababu naidu delhi tour updates : andhrapradesh chief minister nara chandrababu naidu went delhi on friday morning. in delhi tour babu will be busy by serial meetings with central government leaders

బిజీ షెడ్యూల్ తో ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు

Posted: 11/21/2014 07:44 AM IST
Chandrababu naidu delhi tour updates

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్ళారు. ఈ ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబు.., ఒక్కరోజు పర్యటనలో బిజీగా గడపనున్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో భేటీ అయి పోలవరం ప్రాజెక్టుపై చర్చించనున్నారు. అదేవిధంగా నదుల అనుసంధానంపై కేంద్రం నిర్వహిస్తున్న ‘జలమంథన్’ పాల్గొని ప్రసంగిస్తారు. రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభుతో మధ్యాహ్నం సమావేశమై.., రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై చర్చించనున్నారు.

ఇక సాయంత్రం గం.4.30కు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశం అవుతారు. ఈ భేటిలో తెలంగాణ బిల్లులో కేటాయించిన విధంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక సాయం, పన్ను ప్రోత్సాహకాలపై ప్రస్తావించనున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నూ బాబు కలుస్తారని తెలుస్తోంది. సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై.., కొత్త రాజధాని నుంచి ఇతర ప్రాంతాలకు రోడ్డు మార్గాల ఏర్పాటు తదితరాలపై ఆయనతో చర్చిస్తారు. హస్తిన పర్యటనలో చంద్రబాబుతో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా సమావేశం కానున్నారు. ఇలా ఒక్కరోజు పర్యటన ముగించుకుని రాత్రి 9గంటలకు ఢిల్లీ నుంచి బాబు తిరుగుపయనం అవుతారని ఏపీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  delhi tour  uma bharati  arun jaitley  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more