New angle in sunanda pushkar mystery death case

sunanda pushkar death case, sunanda pushkar death mystery, sunanda pushkar death latest news, sunanda pushkar sashi tharoor issues, sashi tharoor on wife death, latest news updates, aiims doctors on sunanda pushkar death, foreigners link in sunanda pushkar death

new angle in sunanda pushkar mystery death case : former central minister, congress leader sashi tharoor wife sunanda mysterious death case turns into new angle, police found some of foreigners have link with this death case. police sent sunanda body parts to find out what type of poison caused her death as aiims doctors can't findout this

సునంద పుష్కర్ మృతిలో కొత్త కోణం

Posted: 11/19/2014 08:00 AM IST
New angle in sunanda pushkar mystery death case

దేశంలో సంచలనం రేపిన కేంద్ర మాజిమంత్రి శశిథరూర్ బార్య సునంద పుష్కర్ మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. ఇప్పిటికే మిస్టరీగా ఉన్న ఈ కేసులో తాజాగా విదేశీయుల కోణం వెలుగు చూసింది. సునంద అనుమానాస్పదంగా మృతి చెందిన లీలా ప్యాలెస్ హోటల్ లో విదేశీయులు ముగ్గురు విదేశీయులు ఈ ఏడాది జనవరి 13నుంచి 18వరకు ఉన్నట్లు గుర్తించారు. వీరంతా వీసా అనుమతులు లేకుండానే దేశంలోకి ప్రవేశించారని నిగ్గు తేల్చారు. ఈ ముగ్గురిలో పాక్, దుబాయ్ దేశాలకు చెందినట్లు పోలిసులు గుర్తించారు.

నకిలి పాస్ పోర్టులను హోటల్ యాజమాన్యంకు సమర్పించిన ముగ్గురూ ఐదు రోజుల పాటు హోటల్ లో ఉన్నట్లు పోలిసులు నిర్ధారించారు. వీరు ఎందుకు వచ్చారు.., హోటల్ లో బసచేయటానికి గల కారణాలు, సునంద మృతితో వీరికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు పుష్కర్ మృతికి కారణమైన విషం ఏమిటనేది ఎయిమ్స్ వైద్యులు గుర్తించలేకపోయారు. దీంతో ఆమె శరీర భాగాలను పరీక్షల కోసం పోలిసులు విదేశాలకు పంపించారు. ఏ ఏడాది జనవరి 17న సునంద మృతి చెందిన విషయం తెలిసిందే.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunanda pushkar death  sashi tharoor  foreigners  poison  mystery  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more